ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటుగా విద్యారంగం పై కూడా ఎక్కువగా పడింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి అన్ని విద్య సంస్థలు. కానీ చాలామంది పేద పిల్లల వద్ద ఆన్లైన్ తరగతులు వినడానికి ఫోన్స్, లాప్టాప్స్ వంటిని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే అలాంటి పేద విద్యార్థులకు తానా చేయూతను…