ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికార బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నందున గుజరాత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోదీ ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి చేసింది.
గుజరాత్లోని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, నవ్సారి అసెంబ్లీ నియోజకవర్గంలోని అంచేలి గ్రామస్తులతో పాటు 17 ఇతర గ్రామాల వాసులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.