Union Budget 2026-27: నేడు కేంద్రం 2026-2027 ఏడాదికి పద్దును ప్రవేశపెట్టనుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే పెద్ద సంస్కరణలు, కీలక విధాన నిర్ణయాలు అన్నీ ఒకే రోజున ప్రకటించే వేదికగా ఉండేది. పన్నులు, ప్రభుత్వ పథకాలకు కేటాయింపులతో పాటు దేశ దిశను మార్చే నిర్ణయాలు బడ్జెట్లోనే వినిపించేవి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు సంస్కరణలు, ఖర్చుల నిర్ణయాలు ఏడాది పొడవునా విడివిడిగా వస్తున్నాయి. బడ్జెట్ ఒక్క రోజుకే పరిమితం కావడం లేదు.…
జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రులు లేదా ప్రతి పక్ష రాష్ట్రాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు పాలించే ఈ ఎనిమిది రాష్ట్రాలు, వస్తు సేవల పన్నులో శ్లాబులను పునర్నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదన వల్ల అన్ని రాష్ట్రాలకు ఏటా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం నష్టం జరుగుతుందని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం ఈరోజు రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే…