PMAY Grameen 2.0 Scheme: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పీఎంఎవై గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల యూనిట్ ధరను ర.2.39 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ యూనిట్ కాస్ట్లో భాగంగా కేంద్రం మరియు రాష్ట్రం భరించాల్సిన మొత్తాలను, లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రాయితీలను, వివిధ భాగాలను వివరంగా నిర్ణయించారు. యూనిట్ కాస్ట్ వివరాలు మొత్తం యూనిట్ కాస్ట్: రూ.2.39 లక్షలు కేంద్రం…