Chittoor Mayor Couple Murder Case: 2015లో జరిగిన చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు మరోసారి సీరియస్ అయింది. ఆరు నెలల క్రితం ఇదే కేసులో చింటూ సహా ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం.. ఇప్పుడు అధికారుల తీరుపై కఠిన చర్యలకు దిగింది. మేయర్ అనురాధ, భర్త మోహన్ హత్య కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వాధికారుల వ్యవహారం కోర్టు దృష్టికి వచ్చింది.…