సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో విద్యార్థుల అంతిమయాత్రలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముషీరాబాద్లోని బోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్కు చెందిన అన్నదమ్ములు గ్యార ధనుశ్, గ్య�