ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. ఆ దుకాణంలో దొంగతనం తీరు వ్యాపారులనే కాదు స్థానికులను సైతం భయపడే విధంగా ఉంది. షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో ఇది గమనించిన దొంగలు గోడకి కన్నం వేసి ఉన్నదంతా దోచేశారు..
Robbery In Gold Shop: హర్యానాలోని యమునానగర్లోని ఓ నగల దుకాణంలో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం జగాద్రి రోడ్డులో ఉన్న రోషన్లాల్ అండ్ సన్స్ జ్యువెలరీ షోరూంలోకి నలుగురు సాయుధ నేరస్థులు ప్రవేశించి బహిరంగంగా దోచుకున్నారు. ఈ సందర్భంగా దుండగులు షాపు యజమాని చేతన్, అతని సోదరుడిని తుపాకీతో బెదిరించి లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దుండగులు బైక్పై వచ్చినట్లు షాపు యజమాని చేతన్ తెలిపారు. Also Read: Rishab Shetty:…
మహదేవ్ జ్యువల్లర్స్ కాల్పుల కేసులో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో రాచకొండ సీ పీ మహేష్ భగవత్ పరామర్శించారు. 15 టీమ్స్ తో నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.