Gun Firing In Nagole: పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్.. టార్గెట్ వారిద్దరే!
Gun Firing In Nagole: నాగోల్ లో నిన్న జరిగిన బంగారు షాప్ లో దోపిడి హైదరాబాద్ ను షేక్ చేస్తుంది. బంగారు షాప్ చొరబడి కాల్పులు జరిపి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన తీరు అచ్చం సినిమాను తలపించేలా చేసింది. ఈ ఘటనలో బంగారు షాక్ యజమానితో పాటు అక్కడున్న వారిపై కాల్పులు జరడంతో.. తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బంగారు యజమానితో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. మహదేవ్ జ్యువల్లర్స్ కాల్పుల కేసులో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో రాచకొండ సీ పీ మహేష్ భగవత్ పరామర్శించారు. 15 టీమ్స్ తో నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. రాచకొండ పరిధిలో గతం లోనూ ఇలాంటి దోపిడీ జరిగిందని గుర్తుచేసుకున్నారు. యూపీ , బీహార్ కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ గణపతి జ్యువలరీ నుండి ప్రతి గురువారం బంగారాన్ని తెచ్చి అన్ని షాప్ లకు సరఫరా చేస్తారని అన్నారు.
Read also: Bigg Boss 6: సింగర్ రేవంత్ ఇంట్లో సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అన్విత
Also Read
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
ఇది లాస్ట్ షాప్ అని, అక్కడ ఫైర్ చేసి దోపిడీ చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. సుఖ్ దేవ్ తో పాటు రాజ్ కుమార్ సుహానను దుండగులు టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు. కాల్పుల సమయంలో సుఖ్ రామ్, రాజ్ కుమార్ లు గోల్డ్ సప్లై చేశారు. పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్ వేశారు. గోల్డ్ సప్లేయర్లను ముందే దుండగులు గుర్తించారు. నిన్న సికింద్రాబాద్ నుంచి రెండున్నర కేజీల గోల్డ్ తో సుఖ్ దేవ్, రాజ్ కుమార్ సుహాన బయటకి వచ్చారు. నాచారం మెడిపల్లి, వనస్థలిపురంలో సుఖ్ రాం,రాజ్ కుమార్ లు కొంత గోల్డ్ సప్లై చేశారు. మూడు ఏరియాల్లో అర కిలో గోల్డ్ సప్లై చేసిన ఇద్దరు లాస్ట్కు నాగోల్ లోని మహాదేవ్ షాప్ లో సప్లై చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. 2కిలోల గోల్డ్ లక్ష డెబ్భై నగదు తో దుండగులు ఎస్కేప్ అయ్యారు. ఎవరికి దొరక్కుండా ముందుగానే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా చూసుకున్నారు. మెహానికి ముసుగు, హెల్మెట్ ధరించి దోపిడీకి పాల్పడ్డారు. నలువురు నిందితుల కోసం 15 టీం లు రంగంలోకి దింపిన రాచకొండ పోలీసులు.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?