Goa: బీచ్ షాక్స్లో ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు కూడా గోవాలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో గురువారం అన్నారు. ఉత్తర గోవాలోని కలంగూట్లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాకు తక్కువ మంది విదేశాయులు వస్తే ప్రభుత్వాన్ని మాత్రమే నిందిచలేమని, అందరు వాటాదారులకు సమాన బాధ్యత ఉంటుందని చెప్పారు. గోవా వాసులు తమ బీచ్ షాకులను ఇతర ప్రాంతాల వ్యాపారవేత్తలకు అద్దెకు ఇస్తున్నారని లోబో విచారం వ్యక్తం చేశారు.
తమిళ కబాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ అనే నిర్మాత గోవాలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సూసైడ్ కి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చినప్పటి నుండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కృష్ణ ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు అప్పటినుండి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో విభేధాలు వచ్చాయని అంటున్నారు. జైలు నుండి…
Goa : దేశంలోని అత్యధిక మంది ఇష్టపడే టూరిజం ప్లేస్ గోవా. ప్రతి ఒక్కరూ ఓ సారైనా గోవాలోని బీచ్కు వెళ్లాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
గోవా వెళ్లాలని అనుకుంటున్నారా?.. ఇంతకు ముందులాగా అనుమతి లేకుండా పర్యాటకులతో సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే.. గోవా సర్కారు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.