Abdul Basit: భారత్, పాకిస్థాన్లు రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా.. పాకిస్థాన్ సైన్యం, దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు. మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అమెరికా పాకిస్థాన్పై అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుందన్నాడు. 2014 నుంచి 2017 వరకు న్యూఢిల్లీలో ఇస్లామాబాద్ అగ్రశ్రేణి దౌత్యవేత్తగా పనిచేసిన బసిత్.. సాధ్యం కాని…
ఇరాన్తో యుద్ధంలోకి అమెరికాను తాము నెట్టలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. నెతన్యాహు మరణించారంటూ గత కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ వదంతులు నేపథ్యంలో తొలిసారి నెతన్యాహు మీడియా ముందుకు వచ్చారు.
Roman Gofman: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నిఘా సంస్థ మొసాద్కు కొత్త అధిపతి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవంబర్ 4న తన సైనిక కార్యదర్శిని ఆ దేశ నిఘా సంస్థ మొసాద్ తదుపరి అధిపతిగా ఎంపిక చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త అధిపతి ఎప్పుడూ నిఘా విభాగంలో లేరు, ఆయనకు ఎలాంటి నిఘా నేపథ్యం కూడా లేదు. మొసాద్ కొత్త అధిపతి పేరు మేజర్ జనరల్ రోమన్ గోఫ్మన్.…
Russia Poseidon Missile: ఇటీవల కాలంలో రష్యా నిరంతరం అణ్వాయుధ సామర్థ్య ఆయుధాలను ప్రయోగిస్తోంది. రష్యా ఇప్పుడు ఖబరోవ్స్క్ అనే కొత్త అణు జలాంతర్గామిని ప్రయోగించింది. దీనికి పోసిడాన్ అణు డ్రోన్ అమర్చారు. ఏ తీరప్రాంత దేశాన్నైనా నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పోసిడాన్ను “డూమ్స్డే క్షిపణి” అని కూడా పిలుస్తున్నారు. ఈ జలాంతర్గామిని రష్యా సముద్ర శక్తి, భద్రతను పెంచడానికి రూపొందించినట్లు సైన్యం పేర్కొంది. రష్యా భద్రతా…