Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇరాన్ ఇప్పుడు చమురు, వాణిజ్య మార్గాలను పూర్తిగా దిగ్బంధించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇరాన్కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. తమ భూభాగంపై గానీ లేదా ద్వీపాలపై గానీ దాడి జరిగితే, బాబ్ అల్-మండేబ్ జలసంధి వద్ద ఉద్రికత్తతలు పెంచుతామని సైనిక వర్గం హెచ్చరించింది. ఈ…