గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించేవారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వాదన తర్వాత పెద్ద రాజకీయ వివాదం తలెత్తింది. తిరుపతి లడ్డూ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివేదిక కోరారు. తిరుపతి దేవస్థానం లడ్డూల స్వచ్ఛతపై వివాదం నడుస్తుండగా.. యూపీ నుంచి శుభవార్త వచ్చింది. జీఐ ట్యాగ్ రేసులో అయోధ్యలోని మూడు స్వీట్లు… జీఐ ట్యాగ్ రేసులో అయోధ్యలోని ఖుర్చన్…