భారత రైల్వేలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుంది.. రైళ్లో భోజనం చేసే వారికి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్ను అందించాలని రైల్వే నిర్ణయించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్ను అందించాలని…