G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి.
G20 summit: జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి శ్రీనగర్ ఆతిథ్యం ఇస్తుండగా.. సాయుధ బలగాలు డేగ కళ్లతో పహారా కాస్తున్నాయి. సోమవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి జీ20 దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023 సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగే G20 సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని రష్యాకు చెందిన జీ20 షెర్పా స్వెత్లానా లుకాష్ తెలిపారు.