Rayadurgam Cheating Case: రాయదుర్గంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలతో రాత్రికి రాత్రే వందల కోట్ల కంపెనీనే దొచేశారు ఇద్దురు కేటుగాళ్లు. దీంతో కంపెనీ యజమాని వెంకట్ కొల్లి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. నిందితులు స్వామీజీ కాకర్ల, రవికుమార్ దాపర్తిగా గుర్తింపు. కంపెనీ యజమాని ఫి
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా చేసారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున�