చాలామంది ఎదుర్కొనే ప్రధాన సౌందర్య , ఆరోగ్య సమస్యల్లో పాదాల పగుళ్లు ఒకటి. పాదాల చర్మం అతిగా పొడిబారినప్పుడు మడమల వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఆరంభంలో ఇవి చిన్నవిగా ఉన్నా, సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి లోతుగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి, దీనివల్ల నడక కూడా కష్టతరమవుతుంది. ఈ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో ‘వాత దోషం’ అసమతుల్యత వల్ల చర్మం పొడిబారి ఇలాంటి పగుళ్లు…