నిన్న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. గతేడాది కంటే 11 శాతం తక్కువ పాస్ పర్సంటేజ్ ఉండటం విశేషం. లాక్ డౌన్ కారణంగా మార్చిలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేకపోయామని, పరీక్షల్లో సిలబస్ను తగ్గించ�