NCCL: కన్సాలిడేషన్ ప్రాతిపదికన, ఎన్సిసి లిమిటెడ్ (ఎన్సిసిఎల్) ప్రస్తుత సంవత్సరం 2వ త్రైమాసికానికి రూ.5224.36 కోట్ల (ఇతర ఆదాయంతో సహా) టర్నోవర్ను నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4746.40 కోట్లుగా ఉంది. కంపెనీ EBIDTA రూ.442.95 కోట్లు , కంపెనీ షేర్హోల్డర్లకు ఆపాదించబడిన నికర లాభం రూ.162.96 కోట్లు�
IT Companies Q3 Performance: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3వ త్రైమాసికం ముగిసింది. దీంతో.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్.. ఈ 3 నెలల ఉమ్మడి పనితీరుకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీలు అధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 3 దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్�
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చి
Record Level Car Sales: జులై నెలలో 3 లక్షల 42 వేల 326 కార్లు అమ్ముడుపోయాయి. ఒక నెలలో ఇన్ని కార్ల విక్రయాలు జరగటం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన నేపథ్యంలో కూడా ఇలా రికార్డ్ స్థాయి ఫలితాలు వెలువడటం విశేషమే.