Guntur : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి.
ఈ స్మార్ట్ యుగంలో మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది రోజురోజుకు పెరుగుతోన్న టెక్నాలజీ అనేక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో మనిషి తన మేధో శక్తితో ఎన్నో ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నాడు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించారు.
Anand Mahindra - Thar: లగ్జరీ కారుతో పొలం దున్నడం గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఈ రెండింటి కలయికలో ఉన్న మహీంద్రా థార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంట పొలాలపై నిత్యం పక్షులు దాడిచేసి పంటను తినేస్తుంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి పొలంలో రైతులు దిష్టిబొమ్మలు, ఎర్రని గుడ్డలు వంటిని ఏర్పాటు చేస్తుంటారు. లేదంటే డప్పులతో సౌండ్ చేస్తుంటారు. అయితే, 24 గంటలు పొలంలో ఉండి వాటిని తరిమేయాలి అంటే చాలా కష్టం. దీనికోసం ఓ రైతు వేసిన పాచిక పారింది. పక్షులు పరార్ అయ్యాయి. ఆ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. మాములు ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ తీసుకొని దాని రెక్కలు తొలగించాడు.…