దీపావళి వేళ వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. పండగ సీజన్ లో దేశంలో రూ.6.05 లక్షల కోట్ల సేల్స్ నమోదయ్యాయి. దేశంలోని రాష్ట్ర రాజధానులు, టైర్-2, టైర్-3 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 60 ప్రధాన పంపిణీ కేంద్రాలలో, CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా, “డిటైల్డ్ దీపావళి పండుగ అమ్మకాలు 2025” పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. నివేదిక…
Festive Season Sale: ఈ ఏడాది పండుగల సీజన్ మొదలైంది. దీంతో పాటు ఇ-కామర్స్ కంపెనీలకు కూడా బిజీ బిజినెస్ డేస్ మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం, ఈ-కామర్స్ కంపెనీలు పండుగ నెలల్లో భారీ విక్రయాలు జరుపుతాయి.
పండుగ సీజన్ విక్రయానికి ముందు శాంసంగ్ తన కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్లలో ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి.