కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ… దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ స్పందించారు. తమ పోరాటం ఇప్పుడే ఆపేయమని స్పష్టం చేశారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని తెలిపారు. అలాగే… కనీస మద్దతు ధర గురించి… ప్రభుత్వం రైతులతో చర్చించాలని డిమండ్ చేశారు రాకేష్ టికాయత్. కాగా… ఇవాళ జాతిని ఉద్దేశించి……