గుంటూరు జిల్లాలో మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడులో నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోంమంత్రి సుచరిత. మిరప తోటలను పరిశీలించాం. ఏదో ఒక సమస్య రైతులను పీడిస్తోంది. గుంటూరు జిల్లాలోనే లక్షా ఆరు వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. తామర పురుగు ఇతర దేశాల నుండి వచ్చి మన మిరపపై దాడి చేసింది.దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారన్నారు మంత్రి కన్నబాబు.…
తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్లపై సమస్య నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్టంలో వర్షాకాలం పంట కొనుగోళ్లు చెప్పటింది తెలంగాణ ప్రభుత్వం. కానీ సకాలంలో పంట అమ్ముడు పోకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమస్యపై వీణవంక మండలంలో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలం రెడ్డిపల్లెలో సమయానికి బర్ధన్ ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్ష సూచనలు ఎక్కువగా ఉండటంతో… పంట తడిసిపోతుంది…