రైతుల విజయోత్సవ ర్యాలీకి సీపీఎం సంఘీభావం తెలిపితుంది అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రధాని క్షమాపణ కేవలం గొప్ప నాయకుడని చిత్రీకరించుకునేందుకే చెప్పారు. 750 మంది చనిపోయినందుకా, ఏడాది పొడవునా రైతులు ఇబ్బందులు పడ్డందుకా, మంత్రి తనయుడి కాన్వాయ్ ప్రమాదం చేసినందుకా… తెలపాలి. ఎం.ఎస్.పీ, మంత్రిని బర్త్ రఫ్ చేయాలి, రైతులకు పరిహారం చెల్లించాలి. సీఎం కేసీఆర్ 750 మందికి రూ.3లక్షలు పరిగరం ప్రకటించారు, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ప్రకటించారు…దాన్ని…