మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో భవనం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద కర ఘటనలో ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఇండోర్ లో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి మూడు అంతస్తుల భారీ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింది చిక్కుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు స్పాట్లనే…
1984 డిసెంబర్ 3వ తేదీ అర్థరాత్రి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఘోర దుర్ఘటనను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వివిధ భారతీయ భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ‘తప్పించుకోలేరు’ పేరుతో ఓ మూవీ రూపుదిద్దుకుంది. ‘కొత్త కథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.) ఈ సినిమాను తీశారు. దీనిని తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్…