భారతీయ సినీ చరిత్రలో ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమాలు సృష్టించిన అద్భుతాలు మనకు తెలుసు, అయితే ప్రస్తుతం అంతా కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మళ్ళీ అలాంటి సాహసమే చేస్తోంది ‘గాంధీ టాక్స్’ చిత్ర బృందం. విజయ్ సేతుపతి, అరవింద స్వామి, అదితి రావు హైదరీ వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పి. బెలేకర్ మాటలు లేని ఒక మూకీ చిత్రంగా మలుస్తున్నారు. Also Read…