సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై మాట్లాడేందుకు చిరంజీవి టీం నిన్న సీఎం జగన్తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో సినిమాటోగ్రఫీ మినస్టర్గా ఉన్నానని, ఆ తరువాతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాన�
తనదాకా వస్తే కానీ.. చంద్రబాబుకు తెలియలేదా? ఇప్పటి వరకు కేడర్ ఇబ్బంది పడింది. తమ్ముళ్లు ఎంత మొత్తుకున్నా ఆయన చెవికి ఎక్కించుకోలేదు. కుప్పంలో దిమ్మతిరిగాక కానీ బాబుకు ఆ ఇద్దరి ఎఫెక్ట్ ఏ లెవల్లో ఉందో తెలిసొచ్చిందట. అంతే కట్ చేసేశారు చంద్రబాబు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బాబులో మార్పు వచ్చిందని కేడ�
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త ను కిడ్నాప్ చేసి తీవ్రంగా చితకబాది వదిలేశారు వైసీపీ నేత, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అనుచరులు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి అని చెప్పి మురళి ని తీసుకెళ్ళారు సెంథిల్ కుమార్ అనుచరులు. ప్రస్తుతం కుప�