భారత్లో ప్రస్తుతం (2026 మార్చి వరకు) 600 కి.మీ.ల వరకు లేదా అంతకంటే ఎక్కువ రేంజ్ (ARAI claimed) ఉన్న ఉత్తమ ఎలక్ట్రిక్ SUVలు ఎక్కువగా Mahindra, ఇతర ప్రీమియం బ్రాండ్ల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిచోటా ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తుండటం, ఈ వాహనాలు కాలుష్య రహితమైనవి, అలాగే నడపడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో, WLTP పై పరీక్షించబడిన, అత్యధిక రేంజ్ కలిగిన ఐదు ఈవీల గురించి తెలుసుకుందాం. Also Read:Se*xual Harassment :…