Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయిల్ క్రూరమైన దాడిని ఎదుర్కొంది. గాజా నుంచి వచ్చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకొ చొరబడి సాధారణ ప్రజానీకంపై దారుణాలకు ఒడిగట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. మహిళపై హత్యాచారాలకు ఒడిగట్టారు. రోడ్లపై వెళ్తున్న కార్లను షూట్ చేశారు. కార్ల పెట్రోల్ ట్యాంకులను, ఇంజన్ల టార్గెట్ చేసి, అవి ఆగిపోయిన తర్వాత నిస్సాయకంగా ఉన్న వ్యక్తుల్ని కాల్చి చంపారు.
Hyundai Ioniq 5: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో హ్యుందాయ్ నుంచి ఐయోనిక్ 5 వస్తోంది. ఈ కారుకు ఇండియాలో యమ క్రేజ్ ఏర్పడింది. తొలి ఏడాదిలో 250-300 కార్లను డెలివరీ చేయాలని హ్యుందాయ్ భావించింది. అయితే దీనికి రెండింతల బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటి వరకు 650కి పైగా ఐయోనిక్ 5 బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 2022లో ఐయోనిక్ 5 ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు 650 కార్లు బుక్ అయ్యాయి. వీటిని వచ్చే నెల మార్చి…
Citroen e-C3 electric hatchback: ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో మార్కెట్ రారాజుగా ఉంది టాటా. టాటా వరసగా తన ఈవీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో టాటాను తట్టుకునేందుకు ఇతర కంపెనీలు కూడా తమ ఈవీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పోలో హారియర్ ఈవీని తీసుకువచ్చి…
ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లింది.. వరుసగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఎలక్ట్రిక్ బైక్లు, కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే, అక్కడక్కడ కొన్ని వాహనాల్లో బ్యాట్రీలు పేలిపోయి.. వాహనాలు తగలబడిన ఘటనలు కొంత ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. ఇక, త్వరలోనే భారత మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి… ఒక్కసారి ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల ప్రయాణం.. 4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సత్తా కలిగి…
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. టూవీలర్స్తో పాటు, కార్లు కూడా ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. టాటా నెక్సాన్ ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్లను తయారు చేసింది. కాగా, ఎంజీ మోటార్స్ సంస్థ కూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నది. కొన్ని మోడల్స్ ఇండియాలో ఇప్పటికే లాంచ్ చేశారు. ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారును త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయబోతున్నది. ఐదు మోడళ్లలో ఈవీ కారును…
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లాకు తిరుగులేదు. టెస్లా సంస్థ నుంచి వచ్చే కార్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్తో నడిచేవే. టెస్లా షేర్లలో ఒడిదుడుకులు నమోదైనా, కంపెనీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. లక్షకోట్ల కంపెనీగా టెస్లా ఇప్పటికే పేరు తెచ్చుకున్నది. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో అన్ని కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. Read: ఒమిక్రాన్ అంటే ప్రపంచ దేశాలు ఎందుకు హడలిపోతున్నాయి? ప్రముఖ కార్ల తయారీ సంస్థ…