దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ CEO మరియు వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. ఇది గోవా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చర్యల ఫలితంగా ఏర్పడింది. కేసు విషయాల్లోకి వెళ్తే.. గోవాలోని వినియోగదారుడు ప్రీతిష్ చంద్రకాంత్ ఘాడి ఓలా ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్లో సమస్యలు తలెత్తడంతో దానిని మరమ్మతుల కోసం కంపెనీకి అప్పగించాడు. అయినప్పటికీ, బైక్ను తిరిగి ఇవ్వకపోవడం మరియు సంబంధిత…