ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలను చూస్తుంటాము.. అందులో కొన్ని వార్తలు మైండ్ బ్లాక్ చేస్తే.. కొన్నిటిని చూస్తే ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు అని అనిపిస్తుంది.. తాజాగా అలాంటి వార్తె సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న వారంతా కామెంట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ.. రీసెంట్ గా ముంబైలో మహాలక్ష్మి రేస్కోర్స్లో ఎడ్ షీరన్ మ్యూజిక్ కన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. అక్కడ…