ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు భారత మహిళల జట్ల మధ్య మూడు వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే మ్యాచ్ శనివారం లార్డ్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 143 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 116 రన్స్ చేసింది.. అయినా గెలిచింది. అమీ జోన్స్ 46, టామీ బ్యూమాంట్ 34 పరుగులతో రాణించడంతో, ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు భారత మహిళల జట్టును DLS పద్ధతిలో 8 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను…
ఇంగ్లాండ్లో టీ20 సిరీస్ను గెలుచుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ శుక్రవారం రాత్రి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 25 బంతుల్లోనే ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు పడగొట్టారు. అయినప్పటికీ భారత జట్టు 5 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు తుఫాను ఆరంభం…