2025-26 యాషెస్ సిరీస్లో ఐదవ టెస్ట్ జనవరి 4-8 మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఇప్పటికే తన ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. చివరి టెస్ట్ కోసం ఇంగ్లండ్ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జట్టులో రెండు మార్పులు చేయబడ్డాయి. ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్, స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తొలగించారు. ఇంగ్లండ్ సిరీస్లో 3-1 తేడాతో వెనుకబడి…