హర్మూజ్ జలసంధిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలకు ముడి చమురు సరఫరా చేసే సౌదీ ఆరామ్కో, మే నెలకు సంబంధించి తన ‘అరబ్ లైట్ క్రూడ్’ ధరను రికార్డు స్థాయిలో పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా ఆసియా రిఫైనరీలకు విక్రయించే ముడి చమురు ధరను బెంచ్మార్క్ ధర కంటే 19.50 డాలర్లు అదనంగా పెంచింది. మార్కెట్ నిపుణులు…
Iran US tensions: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా శాంతి ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం, బ్రెంట్ క్రూడ్ ధర 103 డాలర్లను అధిగమించి, మార్కెట్లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా చమురు మార్కెట్లో గణనీయమైన అస్థిరత కనిపిస్తోంది. తాజాగా చమురు ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ నిరాకరించడమేనని నిపుణులు…
Israel-Iran War: ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. రాబోయే కొద్ది గంటల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్లోని ఐదు ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది.…