Home
Egrs
Egrs News
-
SEBI: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. రూ.10కి బంగారం కొనేవారికి సెబీ తీవ్ర హెచ్చరిక
బంగారం ధరలకు రెక్కలొచ్చినట్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో చాలామంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో కేవలం 10 రూపాయలకు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. కానీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు ఏ ప్రభుత్వం లేదా సెబీ నిబంధనలకు లోబడి ఉండవని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. అంటే ఒక కంపెనీ డిఫాల్ట్ అయితే పెట్టుబడిదారులు నష్టపోవాల్సి వస్తుంది. Also Read:Bihar…
తాజావార్తలు
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
-
Bathroom Cleaning Tips: మీ బాత్రూమ్ గార పట్టిందా? ఇలా చేస్తే పది నిమిషాల్లో కొత్తదానిలా మార్చేయొచ్చు!
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు