తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొసాగాయి. ఈ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియా స్కూల్ ఏర్పాటుకి సీఎం సబ్ కమిటీ వేశారని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా స్కూల్ లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అని వసతులు కల్పిస్తామని, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ కి ప్రాధానత్య ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మండలం ఒక యూనిట్ గా తీసుకుంటామని, 9,123 స్కూల్…
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కేసీఆర్ తెచ్చారని ఆయన వెల్లడించారు. ఎన్ఆర్ఐ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్…