CM Revanth Reddy: రవీంద్ర భారతిలో జరుగుతున్న మేడే వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారానికి ఒకరోజు సెలవు.. కార్మికుల పోరాట ఫలితమే అన్నారు.
రాబోయే నెలల్లో సింగపూర్లో ఆర్థిక మందగమనం పెరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత వారం సింగపూర్లో బలహీనమైన ఆర్థిక నివేదిక మాంద్యం భయాలను పెంచింది.