మనిషిగా పుట్టినవారు చావక తప్పదు.. చనిపోయిన తర్వాత మృదదేహాన్ని కాల్చేసి.. ఆ బూడిదను పవిత్ర జలాల్లో కలుపుతారు. ఈ సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది.. కానీ, మనిషి చితాభస్మంతో కోట్లలో సంపాదిస్తున్నారంటే నమ్ముతారా..? అవును మీరు వింటున్నది నిజమే జపాన్ ప్రభుత్వం మనిషి బూడిదతో వందల కోట్లలో సంపాదిస్తుంది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, అతని భార్య సుధా ఎన్ మూర్తి, కుమారుడు రోహన్ మూర్తి మరియు కుమార్తె అక్షతా మూర్తితో సహా మూర్తి కుటుంబం, ఐటి మేజర్ డివిడెండ్ చెల్లింపు యొక్క ప్రధాన లబ్ధిదారులలో ఒకరు.