రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించార
రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ ఏళ్లు గడవడంతో లబ్ధిదారుల్లో జరిగిన మార్పులను సవరించేందుకు ఈ-కేవైసీల ధ్రువీకరణ ప్రారంభించారు. లబ్ధిదారుల్లో కొంత మంది చనిపోయినా.. మరికొంత మంది పెళ్లి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడినప్పటికీ వారి పేరు మీద కుటుంబసభ్యులు రేషన్ తీసుకుంటూరట.
Pan Card Address Change: ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు కోసం ఒక ముఖ్యమైన కార్డుగా పరిగణింప బడుతుంది. పన్నులు చెల్లించడానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, భారీ లావాదేవీలు చేయడానికి అలాగే కొన్ని ప్రభుత్వ సేవలను పొందేందుకు ఇది ఉపయోగించబడుతుంది. అయితే పాన్ కార్డులో చిరునామా సరై
ఇప్పటి వరకు రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వారికి గుడ్న్యూస్ చెబుతూ.. మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ముందుగా విధించిన గడువు ప్రకారం జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరక�
Ration Card E Kyc: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్ అందజేస్తోంది. ప్రస్తుతం 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్ ఇవ్వబడుతోంది.
వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్న్యూస్ కూడా చెప్పింది.. ఆన్లైన్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లోనే ఆప్డేట్ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్త