Fake Ration Cards: 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల గుర్తింపు
- 99.8శాతం రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం
- బయోమెట్రిక్ ద్వారా 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ
- 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తి
- 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ ఏళ్లు గడవడంతో లబ్ధిదారుల్లో జరిగిన మార్పులను సవరించేందుకు ఈ-కేవైసీల ధ్రువీకరణ ప్రారంభించారు. లబ్ధిదారుల్లో కొంత మంది చనిపోయినా.. మరికొంత మంది పెళ్లి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడినప్పటికీ వారి పేరు మీద కుటుంబసభ్యులు రేషన్ తీసుకుంటూరని కేంద్రం గుర్తించింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా.. తాజాగా ఆధార్, ఈ-కేవైసీల ధ్రువీకరణ ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వివరించింది. తద్వారా పెద్ద ఎత్తున అక్రమాలను నివారించి, అర్హులకు పంపిణీని మెరుగుపర్చడం సాధ్యమైనట్లు వెల్లడించింది.
READ MORE: IPL 2025 Auction: అతడికి ఆల్టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
దేశ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార భద్రత కార్యక్రమాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని.. ఆహార భద్రత కింద 80.6 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తైంది. 99.8శాతం రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. బయోమెట్రిక్ ద్వారా 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ, ఈ-కేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకు 64శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయ్యింది. 98 శాతం ఆహార ధాన్యాల పంపిణీలో ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను వినియోగిస్తున్నారు.
READ MORE:Game Changer : ‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్పై క్రేజీ అప్డేట్
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?