Telangana Rains: గత 24 గంటల్లో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వర్షాల కారణంగా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. సిరిసిల్లలో నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన గర్భిణి, 19 మంది కూలీలను పెద్దపల్లి జిల్లాలో రెస్క్యూ టీం రక్షించింది.