అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన తర్వాత, ప్రపంచంలోనే ఎత్తైన టవర్ అయిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. దాడుల సమయంలో నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం (828 మీటర్లు). దీనిని Emaar Properties అనే కంపెనీ నిర్మించింది. Also Read:Iran Political…