తెలంగాణలో మందుబాబులకు మరోసారి షాక్ అనే చూపొచ్చు. రాష్ట్రంలో 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. దింతో మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సెజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసారు. 6th Phase Elections: ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే ఓటింగ్.. దింతో ఎన్నికల…
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి మద్యం ధరలు పెరిగిపోయాయి.. క్వార్టర్ సీసాపై ఏకంగా ఒకేసారి రూ.10 వడ్డించారు.. ఫారిన్ లిక్కర్ పై కూడా వడ్డించింది ప్రభుత్వం.