అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన రాముడి విగ్రహం చిత్ర పటాన్ని ఎంతో మంది కళాకారులు గీశారు.. అందరికన్నా భిన్నంగా ఓ వికలాంగ కళాకారుడు అద్భుతమైన రాముని బొమ్మను గీశారు.. అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరం నుండి రామ్ లల్లా విగ్రహానికి భిన్నమైన వ్యక్తి యొక్క అందమైన స్కెచ్ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. కళాకారుడు విగ్రహాన్ని కాగితంపై ఎలా గీసాడోఆ వీడియోలో ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆర్టిస్ట్ ధవల్…