Free Current: అద్దె ఇంటిలో ఉన్నా కూడా ‘గృహ జ్యోతి’ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. దీని కింద రాష్ట్రంలోని గృహ వినియోగదారులందరికీ జూలై 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని సీఎం ప్రకటించారు.