Home
Dolby Atmos
Dolby Atmos News
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
Moto Pad 70 Pro Launch: గత ఏడాది విడుదలైన Moto Pad 60 Proకు అప్డేటెడ్ గా Moto Pad 70 Proను జూన్ 27న అధికారికంగా లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ప్రీమియం ట్యాబ్లెట్కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ Moto Pad 70 Proలో 13-అంగుళాల MaxVision డిస్ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3.5K రిజల్యూషన్తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ టెక్నాలజీతో… -
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
Hisense E8S ULED Mini-LED: ప్రీమియం టెలివిజన్ విభాగంలో హిసెన్స్ (Hisense) భారత మార్కెట్లో కొత్త E8S 144Hz ULED Mini-LED TV సిరీస్ను విడుదల చేసింది. పనితీరు, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ టీవీలను లాంచ్ చేసింది. ఆఫ్లైన్ మార్కెట్లో U7SE సిరీస్ను తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు ఆన్లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని E8S సిరీస్ను తీసుకవచ్చింది. ఈ కొత్త టీవీల్లో ULED Mini-LED టెక్నాలజీతో పాటు Full Array Local… -
రూ.1,44,000 పైగా భారీ తగ్గింపుతో Sony BRAVIA 3 Series 75 అంగుళాల 4K Google TV..!
Sony BRAVIA 3 Series TV: సోనీ (Sony) కంపెనీ నుంచి వచ్చిన అత్యాధునిక BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల 4K అల్ట్రా HD AI స్మార్ట్ LED Google TV (మోడల్: K-75S30B) ప్రస్తుతం అమెజాన్లో భారీ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 2,69,900 కాగా, ఏకంగా 54% తగ్గింపుతో కేవలం రూ. 1,24,990.00 ధరకు విక్రయించబడుతోంది. ఇది అమెజాన్ ‘ఛాయిస్’ ఉత్పత్తిగా కూడా ఉంది. ఈ మోడల్… -
Vu Glo QLED TV: థియేటర్ ఫీలింగ్ గ్యారంటీ! సౌండ్, పిక్చర్, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ మాక్స్ లెవెల్లో ఉండే కొత్త స్మార్ట్ టీవీలు..
Vu Glo QLED TV: గత కొద్దికాలంగా వీడియో టెక్నాలజీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘Vu’ సంస్థ తాజాగా భారత్లో Glo QLED TV 2025 (Dolby Edition) సిరీస్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 43 ఇంచుల నుంచి 75 ఇంచుల వరకు వివిధ స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి A+ గ్రేడ్ Glo ప్యానెల్, 400 నిట్స్ బ్రైట్నెస్, QLED టెక్నాలజీతో 92% NTSC కలర్ రేంజ్ ద్వారా మరింత సహజమైన… -
PVR Inox IPL: గుడ్న్యూస్.. పీవీఆర్ ఐనాక్స్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారం..
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్లు, ప్లేఆఫ్లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
తాజావార్తలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!