Director Neelakanta interview on Circle Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్” జూలై 7న ఆడియన్స్ ముందుకు రానుంది. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎమ్వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ దగ్గరపడ్డ క్రమంలో…
తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘షో’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు దర్శకులు నీలకంఠ. అంతేకాదు… ‘షో’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ఎంపికైంది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన ‘మిస్సమ్మ’, ‘విరోధి’ చిత్రాలు నంది అవార్డులను కైవసం చేసుకున్నాయి. థ్రిల్లర్ జానర్స్ ను తెరకెక్కించడంలో మంచి పేరున్న నీలకంఠ మరోసారి అదే జానర్ లో మూవీ చేస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనక్, అందాల భామ రిచా పనయ్ జంటగా…