నీలకంఠ రొమాంటిక్ థ్రిల్లర్ లో రిచా పనాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘షో’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు దర్శకులు నీలకంఠ. అంతేకాదు… ‘షో’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ఎంపికైంది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన ‘మిస్సమ్మ’, ‘విరోధి’ చిత్రాలు నంది అవార్డులను కైవసం చేసుకున్నాయి. థ్రిల్లర్ జానర్స్ ను తెరకెక్కించడంలో మంచి పేరున్న నీలకంఠ మరోసారి అదే జానర్ లో మూవీ చేస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనక్, అందాల భామ రిచా పనయ్ జంటగా నీలకంఠ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన తొలి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది.
Read Also : గోవా బీచ్ లో “సర్కారు వారి పాట” మాస్ ఫైట్
Also Read
- Chiranjeevi : సీఎం విజయ్'కి చిరు ఫోన్
- Tollywood : పర్సంటేజ్' స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
‘అల్లరి’ నరేశ్ ‘యముడికి మొగుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిచా పనాయ్ మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే నీలకంఠ లాంటి దర్శకుడి సినిమాలో నటించడం ఓ ఎడ్యుకేషన్ గా భావిస్తున్నానని, ఇందులో తనది ఓ మోడర్న్ గర్ల్ క్యారెక్టర్ అని రిచా పనాయ్ తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విశేషం ఏమంటే… దర్శకుడు నీలకంఠ దీనితో పాటే ప్రథమ భూదాత, పోచంపల్లికి చెందిన స్వర్గీయ వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్ నూ తెరకెక్కించబోతున్నారు. దీనిని రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించబోతున్నారు.
తాజావార్తలు
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!