టీ20 వరల్డ్కప్ 2026కు ముందు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ను ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. టీ20 ఫార్మాట్లో ఆఫ్ఘన్ జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతోనే డీకేను మెంటర్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టీమ్ ఆర్సీబీకి దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. డీకే భారత్ తరఫున 26…