ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. సరికొత్త పథకాలను అందిస్తూ జనాలకు మంచి లాభాలాను ఇస్తుంది.. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతుంది.. ఇక తాజాగా ఇండియన్ పోస్టాఫీసు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సీనియర్ సిటిజెన్స్ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింద
మనిషి జీవితంలో పెళ్లిని ఒక్కసారే చేసుకుంటారు.. అందుకే జనాలకు కొత్తగా చూపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కనివిని ఎరుగని రీతిలో థిమ్ లతో స్వర్గాన్ని తలపించేలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. సంక్షోభంలో ఉన్న బ్యాంక్ ను కొనుగోలు చేసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ పేర్కొన్నారు. SVBని డిజిటల్ బ్యాంక్ గా మారుస్తానంటూ ట్వీట్ చేశారు.