Akshay Khanna: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తున్న సినిమా ‘ధురంధర్’. ఈ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించి, ప్రతినాయకుడిగా నటుడు అక్షయ్ ఖన్నా సూపర్ యాక్షన్ అదరగొట్టాడు. ఇప్పటికే ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ ఖన్నా. అయితే ఈ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ ఆయన…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరోసారి తన గొప్ప మనసుతో వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీలు అభిమానులను కలిసినప్పటికీ, వారిని గౌరవించే సందర్భాలు చాలా అరుదు. అయితే రణ్వీర్ మాత్రం ఆ మధ్య ముంబయిలో జరిగిన ఓ ఘటనలో తన సున్నితమైన ప్రవర్తనతో జనాల మనసులు గెలుచుకున్నారు. Also Read : TG Vishwa Prasad : టాలీవుడ్ మూవీస్ బడ్జెట్ పై మలయాళం నిర్మాత షాకింగ్ కామెంట్స్.. రీసెంట్గా రణ్వీర్ సింగ్ ముంబయిలోని ఓ డబ్బింగ్…